తెలుగు వెండి తెరకు మరో కొత్త డైరెక్టర్
- July 20, 2017
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ రైటర్స్ అంత డైరెక్టర్స్ గా మరి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు..ఇప్పటికే త్రివిక్రమ్ , కొరటాల శివ లు వెండి తెర ఫై టాప్ డైరెక్టర్స్ గా రాణిస్తుండగా , ఈ మధ్య నే వక్కంతం వంశీ కూడా అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' అనే మూవీ ని స్టార్ట్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరో రైటర్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు.
'పూల రంగడు, సర్దార్ గబ్బర్ సింగ్, లౌక్యం, పోటుగాడు, పవర్' వంటి సినిమాలకు సంభాషణలు అందించిన శ్రీధర్ సిపాన 'బృందావనమది అందరిది' అనే మూవీ తో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రం లో కామెడీ, ఎమోషన్స్ ఎక్కువగా ఉండనున్నాయట. కమర్షియల్ కథలు చాలానే ఉన్నప్పటికీ మొదటి సినిమాగా ఈ కథ అయితే బాగుంటుందని, దర్శకుడిగా మంచి గుర్తింపు వస్తుందని దీన్నీ ఎంచుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









