డ్రగ్స్ మత్తులో హైదరాబాద్లోని మలేసియా టౌన్షిప్
- July 22, 2017
హైదరాబాద్లోని మలేసియా టౌన్షిప్పులోని ఓ ప్లాట్లో డ్రగ్స్ తీసుకుంటూ ముగ్గురు సాప్ట్వేర్ యువకులు పట్టుబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్దనుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు సంపాదించుకున్న ఇద్దరు యువతులు మలేసియా టౌన్షిప్పులో ప్లాట్ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అందులోనే మరో ప్లాట్లో వుంటూ డ్రగ్స్ తీసుకుంటున్న యువకుల గురించి పోలీసులకు సమాచారం అందించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









