డ్రగ్స్ మత్తులో హైదరాబాద్లోని మలేసియా టౌన్షిప్
- July 22, 2017
హైదరాబాద్లోని మలేసియా టౌన్షిప్పులోని ఓ ప్లాట్లో డ్రగ్స్ తీసుకుంటూ ముగ్గురు సాప్ట్వేర్ యువకులు పట్టుబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్దనుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు సంపాదించుకున్న ఇద్దరు యువతులు మలేసియా టౌన్షిప్పులో ప్లాట్ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అందులోనే మరో ప్లాట్లో వుంటూ డ్రగ్స్ తీసుకుంటున్న యువకుల గురించి పోలీసులకు సమాచారం అందించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









