డ్రగ్స్ మత్తులో హైదరాబాద్లోని మలేసియా టౌన్షిప్
- July 22, 2017
హైదరాబాద్లోని మలేసియా టౌన్షిప్పులోని ఓ ప్లాట్లో డ్రగ్స్ తీసుకుంటూ ముగ్గురు సాప్ట్వేర్ యువకులు పట్టుబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్దనుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు సంపాదించుకున్న ఇద్దరు యువతులు మలేసియా టౌన్షిప్పులో ప్లాట్ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అందులోనే మరో ప్లాట్లో వుంటూ డ్రగ్స్ తీసుకుంటున్న యువకుల గురించి పోలీసులకు సమాచారం అందించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







