డ్రగ్స్ మత్తులో హైదరాబాద్లోని మలేసియా టౌన్షిప్
- July 22, 2017
హైదరాబాద్లోని మలేసియా టౌన్షిప్పులోని ఓ ప్లాట్లో డ్రగ్స్ తీసుకుంటూ ముగ్గురు సాప్ట్వేర్ యువకులు పట్టుబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్దనుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు సంపాదించుకున్న ఇద్దరు యువతులు మలేసియా టౌన్షిప్పులో ప్లాట్ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అందులోనే మరో ప్లాట్లో వుంటూ డ్రగ్స్ తీసుకుంటున్న యువకుల గురించి పోలీసులకు సమాచారం అందించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







