తగలబడుతున్న ఇంటి నుంచి 15 మందిని రక్షించారు
- July 22, 2017
మనామా:తగలబడుతున్న ఓ ఇంటి నుంచి 15 మందిని రక్షించిన ఘటన మనామాలో శుక్రవారం జరిగింది. మంటలను అదుపు చేయడమే కాక పౌర రక్షణ దళం ఆ నివాసం నుండి 15 మందిని కాపాడారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







