తగలబడుతున్న ఇంటి నుంచి 15 మందిని రక్షించారు
- July 22, 2017
మనామా:తగలబడుతున్న ఓ ఇంటి నుంచి 15 మందిని రక్షించిన ఘటన మనామాలో శుక్రవారం జరిగింది. మంటలను అదుపు చేయడమే కాక పౌర రక్షణ దళం ఆ నివాసం నుండి 15 మందిని కాపాడారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









