జి. సి. సి. సమావేశానికి హాజరైన బహ్రైన్
- October 20, 2015
గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జి. సి. సి.) దేశాల సాంఘీకాభివృద్ధి శాఖా మంత్రుల 32 వ సమావేశం నిన్న రాత్రి కతార్ లోని దోహాలో జరిగింది. బహ్రైన్ శ్రామిక మరియు సాంఘీకాభివృద్ధి శాఖా మంత్రి జమీల్ బిన్ మొహమ్మద్ దేశం తరపున ఆ సమావేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మాట్లాడుతూ, సభ్య దేశాలమధ్య పరస్పర సహకారం, సామాజిక కార్యక్రమాల్లో సఫలమైన విధానాల మార్పిడి వంటి అంశాల ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు. ఉమ్మడి అరేబియన్ గల్ఫ్ పనులలో పాలుపంచుకున్న బహ్రైన్ కృషిని, అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి అమలు చేయవలసిన వ్యూహాత్మక విధానాల పట్ల నిబద్ధత చూపవలసి అవసరాన్ని ఆయన చాటిచెప్పారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







