జి. సి. సి. సమావేశానికి హాజరైన బహ్రైన్
- October 20, 2015
గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జి. సి. సి.) దేశాల సాంఘీకాభివృద్ధి శాఖా మంత్రుల 32 వ సమావేశం నిన్న రాత్రి కతార్ లోని దోహాలో జరిగింది. బహ్రైన్ శ్రామిక మరియు సాంఘీకాభివృద్ధి శాఖా మంత్రి జమీల్ బిన్ మొహమ్మద్ దేశం తరపున ఆ సమావేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మాట్లాడుతూ, సభ్య దేశాలమధ్య పరస్పర సహకారం, సామాజిక కార్యక్రమాల్లో సఫలమైన విధానాల మార్పిడి వంటి అంశాల ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు. ఉమ్మడి అరేబియన్ గల్ఫ్ పనులలో పాలుపంచుకున్న బహ్రైన్ కృషిని, అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి అమలు చేయవలసిన వ్యూహాత్మక విధానాల పట్ల నిబద్ధత చూపవలసి అవసరాన్ని ఆయన చాటిచెప్పారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







