ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు సినిమాలు తీసే మాకే సినిమా చూపిస్తున్నారు
- July 24, 2017
డ్రగ్స్ విషయంలో సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం సరికాదన్నారు ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణమూర్తి. సిట్, మీడియా వాళ్లు సినిమాలు తీసే మాకే సినిమా చూపిస్తున్నారని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడకం 1960 నుంచి దేశంలో ఉందని.. ఇప్పుడు డ్రగ్స్ కేవలం సినిమా వాళ్లే వాడుతున్నారనే భ్రమ కలిగిస్తున్నారని వాపోయారు. రాజకీయ నేతల పిల్లలు, ఉద్యోగులు, వ్యాపారులు డ్రగ్స్ వాడుతున్నారన్నారు. డ్రగ్స్ అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని,, డ్రగ్స్ మూలాలు వెతికి అరికట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్కి బానిసలుగా మారడం బాధాకరమని ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









