నిర్వాసితులు, సందర్శకుల యాజమాన్యంలో 50 శాతం కార్లు
- July 26, 2017
బహ్రెయిన్ లో 50 శాతం కార్లు నిర్వాసితులు,సందర్శకుల యాజమాన్యంలో మునిసిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వశాఖ, ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తెలిపారు. వాహనాల సంఖ్య తగ్గించేందుకు బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ నిర్వహించిన ఒక సంభాషణ సమావేశంలో కింగ్డమ్ రోడ్లపై 2017 లో బహ్రెయిన్ లో 50 శాతం వాహనాలను విదేశీ నివాసితులు మరియు దేశ సందర్శనలకు వి తిరిగేయని తెలిపారు. ఈ కార్యక్రమంలో " 2040 కొరకు రవాణా ట్రాఫిక్ మోడల్ " సహా ట్రాఫిక్ సమస్యలను అధిగమించే విధంగా అధికారుల పథకాలు, తీసుకోవాల్సిన చర్యల గూర్చి చర్చలలో సింహ భాగం వాటాను తీసుకుంది. ఈ అధికారులు నమూనా కంప్యూటర్ లేదా రోడ్డు నెట్వర్క్ ల గురించి సమాచారాన్ని కలిగి ఉన్న కంప్యూటర్ ప్రోగ్రామ్, ప్రస్తుత లేదా భవిష్యత్ ప్రతికూల లేదా సానుకూల ట్రాఫిక్ ప్రభావాలు. రహదారుల నెట్వర్క్లను అభివృద్ధి చేసే సవాళ్లు మరియు కారకాలు కూడా ఈ సమావేశంలో మాట్లాడటం జరిగింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









