నిర్వాసితులు, సందర్శకుల యాజమాన్యంలో 50 శాతం కార్లు
- July 26, 2017
బహ్రెయిన్ లో 50 శాతం కార్లు నిర్వాసితులు,సందర్శకుల యాజమాన్యంలో మునిసిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వశాఖ, ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తెలిపారు. వాహనాల సంఖ్య తగ్గించేందుకు బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ నిర్వహించిన ఒక సంభాషణ సమావేశంలో కింగ్డమ్ రోడ్లపై 2017 లో బహ్రెయిన్ లో 50 శాతం వాహనాలను విదేశీ నివాసితులు మరియు దేశ సందర్శనలకు వి తిరిగేయని తెలిపారు. ఈ కార్యక్రమంలో " 2040 కొరకు రవాణా ట్రాఫిక్ మోడల్ " సహా ట్రాఫిక్ సమస్యలను అధిగమించే విధంగా అధికారుల పథకాలు, తీసుకోవాల్సిన చర్యల గూర్చి చర్చలలో సింహ భాగం వాటాను తీసుకుంది. ఈ అధికారులు నమూనా కంప్యూటర్ లేదా రోడ్డు నెట్వర్క్ ల గురించి సమాచారాన్ని కలిగి ఉన్న కంప్యూటర్ ప్రోగ్రామ్, ప్రస్తుత లేదా భవిష్యత్ ప్రతికూల లేదా సానుకూల ట్రాఫిక్ ప్రభావాలు. రహదారుల నెట్వర్క్లను అభివృద్ధి చేసే సవాళ్లు మరియు కారకాలు కూడా ఈ సమావేశంలో మాట్లాడటం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









