ఆఫ్గనిస్తాన్ లో ఇరాక్ రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్
- August 02, 2017
ఆఫ్ఘనిస్తాన్ లోని ఇరాక్ దౌత్య కార్యాలయంను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాధులు జరిపిన బాంబు దాడిని బహ్రెయిన్ గట్టిగా ఖండించింది. "ఈ పాపాత్మకమైన చర్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గట్టిగా ఖండిస్తుంది మరియు ఇరాక్ మరియు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కు బహ్రెయిన్ రాజ్యం యొక్క మద్దతును తెలియచేస్తుంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆయా దేశాలు చేస్తున్న పోరాటంలో మరియు శాంతి మరియు భద్రతకు భంగం కలిగించే పలు తీవ్రవాద సంస్థలను ఎదుర్కొనేందుకు వారి ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తుందని "" తెలిపింది. బహ్రెయిన్ రాజ్యం యొక్క స్థిరమైన స్థితిని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటిస్తుంది, హింస యొక్క తీవ్రత, మరియు ఉగ్రవాదం అన్ని రకాల రూపాల్లో మరియు ఉద్ఘాటనలు, దాని ఉద్దేశ్యాలు మరియు వనరులను ఏమాత్రం అంగీకరించకపోవడం , సమిష్టి చర్యను పటిష్టం చేయడం, అంతర్జాతీయ సహకారం మరియు ఉమ్మడి ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు.తీవ్రవాదాన్ని సమర్ధించే లేదా ఆర్ధికంగా సహకరిస్తున్న వారిని నియంత్రిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







