ప్రధాని మోడికి స్వాగతం పలకనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ..!!
- October 21, 2015
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. విజయవాడలో జపాన్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది. అనంతరం చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయంతోపాటు అమరావతిలోని శంకుస్థాపన ప్రాంతం జనంతో సందడిగా మారింది. వివిధ దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ఎన్ఆర్ఐలు విజయవాడకు తరలివచ్చారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







