దుబాయ్లో ఇండియన్ కాన్సులేట్ యోగా ఈవెంట్
- August 08, 2017
దుబాయ్లోని ఇండియన్ కాన్సులూట్ జనరల్, యోదా ఈవెంట్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించనుంది. ఆధ్మాత్మిక, అలాగే భౌతిక ప్రయోజనాలకోసం సహజయోగా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1970లో సహజ యోగాని శ్రీమతి మాతాజి నిర్మలా దేవి ఆవిష్కరించారు. అది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సహజయోగాని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా ఈ తరహా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని ఈవెంట్ ఆర్గనైజర్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావొచ్చు. అయితే, ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం ఫాలో ఆన్ ఈవెంట్ జరుగుతుంది. దీనికోసం ఎలాంటి ప్రీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. బుర్ దుబాయ్లోని సింధి సెర్మోనియల్ హాల్లో శనివారం ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. సహజయోగాతో ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటవుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







