ప్రధాని మోదీతో హీరో కృష్ణంరాజు దంపతుల భేటీ
- August 10, 2017
ప్రధాని మోదీతో ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు గురువారం పార్లమెంటులో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల అనంతరం గవర్నర్ల నియామకం ఉంటుందన్న ఊహాగానాల నడుమ మోదీతో కృష్ణంరాజు దంపతుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే తాము కేవలం మర్యాదపూర్వకంగానే కలిశామని, ఆయనతో రాజకీయాలేమీ మాట్లాడలేదని కృష్ణంరాజు తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









