తెలంగాణ నుంచి మక్కాకు తొలి బృందం
- August 14, 2017
452 మంది యాత్రికులతో బయలుదేరిన విమానం
ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాను దర్శించుకోవడానికి సోమవారం తెల్లవారుజామున తొలి విమానంలో దాదాపు 452 మంది హజ్ యాత్రికులు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది తొలిసారిగా హజ్యాత్రికులతో వెళుతున్న సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానంను శంషాబాద్ విమానాశ్రయం హజ్ టర్మినల్ వద్ద ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జెండా వూపి యాత్రను ప్రారంభించారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, గ్రేటర్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ..పేద ముస్లిం కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందని అన్నారు.
తాజా వార్తలు
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు









