రెండ్రోజులపాటు రోడ్డు మూసివేత
- August 17, 2017
పబ్లిక్ వర్క్స్ అథారిటీ రెండ్రోజులపాటు అల్ అయిన్ అబితబీబ్ స్ట్రీట్ - డి రింగ్ రోడ్ నుంచి సి రింగ్ రోడ్డు వైపు మార్గాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో కలిసి మూసివేతపై నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. రోడ్డు తాత్కాలిక మూసివేత కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ పోలీసులు సూచించిన మేరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో నెమ్మదిగా తమ వాహనాల్ని నడపాలని అధికారులు సూచించారు. వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితిని అర్థం చేసుకోవాలని అష్గల్ విజ్ఞప్తి చేసింది. ఆయా ప్రాంతాల్లో రోడ్డు పనుల నిమిత్తం ఈ తాత్కాలిక మూసివేతను అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







