బహ్రైన్ లో వి.ఒ.ఐ. పి. సర్వీసులపై అదనపు రుసుము వసూలుకు వ్యతిరేకంగా హెచ్చరిక
- October 23, 2015
బహ్రైన్ లోని టెలికాం కంపెనీలు వినియోగదారుల నుండి వి.ఒ.ఐ. పి. (వాయిస్ ఓవర్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్) వినియోగానిపై అదనపు రుసుమును వసూలు చేయడంపై టెలికమ్మ్యునికేషన్స్ రెగ్యులేటరీ ఆధారిటీ (తర ) హెచ్చరికలను జారీచేసింది. దేశంలోని మూడు టెలికాం సంస్థలు, స్కైప్ మరియు ఫేస్ టైమ్వంటి వాయిస్ ఓవర్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్ సర్వీసులపై ఈ విధంగా అదనంగా వసూలు చేయడంపై నిరసనలు వ్యక్తమవడంతో అత్యవసర ఆంక్షలను విధించింది. ఈ విషయంపై తమ దర్యాప్తు మేరకు, ఆ సంస్థలు ఏ విధమైన లిఖిత పూర్వక అనుమతి లేకుండానే సేవల నియమా నిబంధనలను మార్చివేసి, లైసెన్స్ నియమ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని వివరించారు. సదారు టెలికాం ఆపరేటర్లు తమ తప్పులను సరిదిద్దుకొనట్లైతే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తర ) డైరక్టర్ జనరల్ మొహమ్మద్ బుబాషైత్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









