రూ. 50 కొత్త నోటు ప్రవేశ పెట్టనున్న RBI
- August 19, 2017
త్వరలో రిజర్వు బ్యాంకు నుంచి నీలి రంగులో 50 రూ.ల కొత్త నోటు రానుంది. మహాత్మాగాంధీ సిరీస్లో భాగంగా ఈ నోట్లను తీసుకురానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నోటు వెనుకవైపు హంపి రథాన్ని ముద్రించనున్నారు. నోటుకు రెండు వైపులా ఆంగ్లం, దేవనాగరి లిపిల్లో అక్షరాలు రాసి ఉంటాయి. ఇంకా అశోక స్తంభ చిహ్నం, వెనుకవైపు స్వచ్చ భారత్ చిహ్నంతో పాటు వివిధ భాషల్లో నోటు విలువలు ఉంటాయి. కొత్త నోట్లు చెలామణీలోకి వచ్చినా పాత నోట్లు కూడా చెల్లుబాటవుతాయని ఆర్బీ తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







