రూ. 50 కొత్త నోటు ప్రవేశ పెట్టనున్న RBI
- August 19, 2017
త్వరలో రిజర్వు బ్యాంకు నుంచి నీలి రంగులో 50 రూ.ల కొత్త నోటు రానుంది. మహాత్మాగాంధీ సిరీస్లో భాగంగా ఈ నోట్లను తీసుకురానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నోటు వెనుకవైపు హంపి రథాన్ని ముద్రించనున్నారు. నోటుకు రెండు వైపులా ఆంగ్లం, దేవనాగరి లిపిల్లో అక్షరాలు రాసి ఉంటాయి. ఇంకా అశోక స్తంభ చిహ్నం, వెనుకవైపు స్వచ్చ భారత్ చిహ్నంతో పాటు వివిధ భాషల్లో నోటు విలువలు ఉంటాయి. కొత్త నోట్లు చెలామణీలోకి వచ్చినా పాత నోట్లు కూడా చెల్లుబాటవుతాయని ఆర్బీ తెలిపింది.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









