స్పెయిన్ విషాదానికి సంఘీభావంగా ప్రదర్శన
- August 19, 2017
కతర్: స్పెయిన్ లో జరిగిన నరమేధానికి సంతాప సూచికగా కతర్ సంఘీభావం ప్రకటిస్తూ గుర్తుగా స్పెయిన్ కతర్ యొక్క మైలురాయి నిర్మాణాలుగా పిలవబడిన షెరటాన్ గ్రాండ్ దోహా రిసార్ట్ మరియు కన్వెన్షన్ హోటల్ మరియు ది టార్చ్ దోహా వద్ద స్పెయిన్ పతాకంతో పాటు స్పెయిన్ దుర్ఘటన చిత్రాలను కతర్ వాసులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. స్పెయిన్ లో బార్సిలోనా మరియు కేంబ్రిల్స్లో తీవ్రవాద దాడులలో శుక్రవారం14 మంది మరణించారు. పలువురిని ఉగ్రవాద వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









