స్పెయిన్ విషాదానికి సంఘీభావంగా ప్రదర్శన

- August 19, 2017 , by Maagulf
స్పెయిన్ విషాదానికి సంఘీభావంగా ప్రదర్శన

 కతర్:  స్పెయిన్ లో జరిగిన నరమేధానికి సంతాప సూచికగా కతర్ సంఘీభావం ప్రకటిస్తూ గుర్తుగా స్పెయిన్ కతర్ యొక్క మైలురాయి నిర్మాణాలుగా పిలవబడిన షెరటాన్ గ్రాండ్ దోహా రిసార్ట్  మరియు  కన్వెన్షన్ హోటల్ మరియు ది టార్చ్ దోహా వద్ద స్పెయిన్ పతాకంతో పాటు స్పెయిన్ దుర్ఘటన చిత్రాలను కతర్ వాసులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. స్పెయిన్ లో బార్సిలోనా మరియు కేంబ్రిల్స్లో  తీవ్రవాద దాడులలో  శుక్రవారం14 మంది మరణించారు. పలువురిని  ఉగ్రవాద వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com