స్పెయిన్ విషాదానికి సంఘీభావంగా ప్రదర్శన
- August 19, 2017
కతర్: స్పెయిన్ లో జరిగిన నరమేధానికి సంతాప సూచికగా కతర్ సంఘీభావం ప్రకటిస్తూ గుర్తుగా స్పెయిన్ కతర్ యొక్క మైలురాయి నిర్మాణాలుగా పిలవబడిన షెరటాన్ గ్రాండ్ దోహా రిసార్ట్ మరియు కన్వెన్షన్ హోటల్ మరియు ది టార్చ్ దోహా వద్ద స్పెయిన్ పతాకంతో పాటు స్పెయిన్ దుర్ఘటన చిత్రాలను కతర్ వాసులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. స్పెయిన్ లో బార్సిలోనా మరియు కేంబ్రిల్స్లో తీవ్రవాద దాడులలో శుక్రవారం14 మంది మరణించారు. పలువురిని ఉగ్రవాద వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







