పొగమంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి

- August 21, 2017 , by Maagulf
పొగమంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి

అబుదాబి: దేశంలోని వివిధ ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడుతున్న కారణంగా వాహనదారులు రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరోలాజి అండ్ సీస్మోలజి  సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరింది, మంగళవారం మరియు బుధవారం వాతావరణం పగటి సమయంలో కొన్ని  అంతర్గత ప్రాంతాలపై బాగా వేడిగా ఉంటుంది, కొన్ని మేఘాలు తూర్పు మరియు దేశం యొక్క దక్షిణ ప్రాంతాలలో కనబడవచ్చు   కొన్ని సమయాల్లో మేఘాలతో ఆకాశం మబ్బుగా  ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com