పొగమంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి
- August 21, 2017
అబుదాబి: దేశంలోని వివిధ ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడుతున్న కారణంగా వాహనదారులు రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరోలాజి అండ్ సీస్మోలజి సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరింది, మంగళవారం మరియు బుధవారం వాతావరణం పగటి సమయంలో కొన్ని అంతర్గత ప్రాంతాలపై బాగా వేడిగా ఉంటుంది, కొన్ని మేఘాలు తూర్పు మరియు దేశం యొక్క దక్షిణ ప్రాంతాలలో కనబడవచ్చు కొన్ని సమయాల్లో మేఘాలతో ఆకాశం మబ్బుగా ఉంటుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







