మనీ లాండరింగ్: 215 మంది దోషులు
- August 22, 2017
జెడ్డా: 2015 - 2016 మధ్యకాలంలో 66 మంది సౌదీలు, 149 మంది నివాసితులు మనీ లాండరింగ్ కేసుల్లో దోషులుగా తేలినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రియాద్లో 15 మంది సౌదీలు, 28 నివాసితులు, మక్కాలో 18 మంది సౌదీలు, 41 మంది నివాసితులు, మదీనాలో ఇద్దరు సౌదీలు, ఏడుగురు నివాసితులు, అల్ కాసిమ్లో ఇద్దరు నివాసితులు, అల్ షర్కియాలో 25 మంది సౌదీలు, 66 మంది నివాసితులు, అసిర్లో ఐదుగురు సౌదీలు, నలుగురు నివాసితులు మనీలాండరింగ్ కేసుల్లో దోషులుగా తేలడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మనీ ల్యాండరింగ్ అనేది సర్వసాధారణమైన క్రిమినల్ ఆపరేషన్గా మారిందని, ప్రపంచ దేశాలన్నీ దీనికి వ్యతిరేకంగా తగు చర్యలు తీసుకుంటున్నాయని న్యాయవాది అహ్మద్ అల్ షెహ్రి చెప్పారు. రియల్ ఎస్టేట్, మనీ ఎక్స్ఛేంజ్ రంగాల్లో ఉన్న ఉద్యోగుల్ని మరింతగా ఎడ్యుకేట్ చేయడం ద్వారా మనీ లాండరింగ్ని అరికట్టవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







