ఆకట్టుకొంటున్నవినాయకుని వెరైటీ విగ్రహాలు
- August 25, 2017
గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఊరూవాడ సిద్ధమయ్యింది. అయితే.. గతేడాదికి భిన్నంగా ఈ సారి జనం మట్టి గణపతి విగ్రహాలకే మొగ్గు చూపారు. ఖరీదైనా పర్యావరణానికి హానిచేయని మట్టిగణపతి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. వినాయకుడు అనేక రూపాల్లో తెలుగు రాష్ట్రాల్లో కొలువయ్యాడు.. ఇక తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులో పదితలల ఫ్రీడం ఫైటర్ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సూక్ష్మ కళాకారుడు ఈశ్వర్.. 15రోజుల పాటు శ్రమించి 4అంగుళాల సూక్ష్మ స్వాతంత్ర్య గణపతిని తీర్చిదిద్దాడు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









