ఆకట్టుకొంటున్నవినాయకుని వెరైటీ విగ్రహాలు
- August 25, 2017
గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఊరూవాడ సిద్ధమయ్యింది. అయితే.. గతేడాదికి భిన్నంగా ఈ సారి జనం మట్టి గణపతి విగ్రహాలకే మొగ్గు చూపారు. ఖరీదైనా పర్యావరణానికి హానిచేయని మట్టిగణపతి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. వినాయకుడు అనేక రూపాల్లో తెలుగు రాష్ట్రాల్లో కొలువయ్యాడు.. ఇక తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులో పదితలల ఫ్రీడం ఫైటర్ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సూక్ష్మ కళాకారుడు ఈశ్వర్.. 15రోజుల పాటు శ్రమించి 4అంగుళాల సూక్ష్మ స్వాతంత్ర్య గణపతిని తీర్చిదిద్దాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









