ఆకట్టుకొంటున్నవినాయకుని వెరైటీ విగ్రహాలు
- August 25, 2017
గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఊరూవాడ సిద్ధమయ్యింది. అయితే.. గతేడాదికి భిన్నంగా ఈ సారి జనం మట్టి గణపతి విగ్రహాలకే మొగ్గు చూపారు. ఖరీదైనా పర్యావరణానికి హానిచేయని మట్టిగణపతి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. వినాయకుడు అనేక రూపాల్లో తెలుగు రాష్ట్రాల్లో కొలువయ్యాడు.. ఇక తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులో పదితలల ఫ్రీడం ఫైటర్ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సూక్ష్మ కళాకారుడు ఈశ్వర్.. 15రోజుల పాటు శ్రమించి 4అంగుళాల సూక్ష్మ స్వాతంత్ర్య గణపతిని తీర్చిదిద్దాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







