బీజేపీ అధ్యక్షుడి ఏపీ పర్యటన రద్దు
- August 25, 2017
ఈనెల 28న బీజేపీ అధ్యక్షుడు అమిత్షా రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా వేసుకున్నారు. ఈనెల 28న ఏపీలో పర్యటించనున్న ఆయన అనివార్య కారణాలతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక తర్వాత టూర్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









