బీజేపీ అధ్యక్షుడి ఏపీ పర్యటన రద్దు
- August 25, 2017
ఈనెల 28న బీజేపీ అధ్యక్షుడు అమిత్షా రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా వేసుకున్నారు. ఈనెల 28న ఏపీలో పర్యటించనున్న ఆయన అనివార్య కారణాలతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక తర్వాత టూర్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







