మళ్లీ పెరుగుతున్న బంగారం
- August 25, 2017
అంతకంతకూ కిందకి పడిపోయిన బంగారం ధర ఇవాళ ఒక్కసారిగా పైకి వచ్చేసింది. నిన్న నాలుగొందలు తగ్గినా ధర ఇవాళ ట్రేడింగ్ లో రెండొందల ముప్పై రూపాయలు పెరిగింది.బంగారం వ్యాపారుల నుంచి కొనుగోళ్లు రావడంతో పసిడిధర పెరిగిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో వెండి ధర కూడా రూ.850 పెరిగి కిలో వెండి రూ.41,800గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 0.25 శాతం పెరిగి ఔన్సు 1,191.30 డాలర్లుగా నమోదు కాగా, వెండి కూడా 2.27 శాతం పెరిగి ఔన్సు 17.12 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









