మళ్లీ పెరుగుతున్న బంగారం
- August 25, 2017
అంతకంతకూ కిందకి పడిపోయిన బంగారం ధర ఇవాళ ఒక్కసారిగా పైకి వచ్చేసింది. నిన్న నాలుగొందలు తగ్గినా ధర ఇవాళ ట్రేడింగ్ లో రెండొందల ముప్పై రూపాయలు పెరిగింది.బంగారం వ్యాపారుల నుంచి కొనుగోళ్లు రావడంతో పసిడిధర పెరిగిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో వెండి ధర కూడా రూ.850 పెరిగి కిలో వెండి రూ.41,800గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 0.25 శాతం పెరిగి ఔన్సు 1,191.30 డాలర్లుగా నమోదు కాగా, వెండి కూడా 2.27 శాతం పెరిగి ఔన్సు 17.12 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









