షార్జాలో మహిళ హత్య
- August 25, 2017
షార్జా: 38 ఏళ్ళ శ్రీలంక జాతీయుడైన ఓ వ్యక్తి 28 ఏళ్ళ మహిళను హత్య చేసిన కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. షార్జాలోని మేసలూన్ ప్రాంతంలోని బాధితురాలి ఇంట్లో ఈ హత్య జరిగింది. అయితే తనపై వచ్చిన అభియోగాల్ని నిందితుడు ఖండిస్తున్నాడు. హత్యకు సంబంధించిన సమాచారం అందుకోగానే ఫోరెన్సిక్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ప్రాంతం నుంచి ఫింగర్ ప్రింట్స్ని ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు సీఐడీ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. విచారణ సందర్భంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా మహిళతో అక్రమ సంబంధమే హత్యకు దారి తీసినట్లు నిందితుడు ఒప్పుకోగా, న్యాయస్థానంలో మాత్రం భిన్నమైన వాదనలు విన్పించాడు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







