షార్జాలో మహిళ హత్య
- August 25, 2017షార్జా: 38 ఏళ్ళ శ్రీలంక జాతీయుడైన ఓ వ్యక్తి 28 ఏళ్ళ మహిళను హత్య చేసిన కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. షార్జాలోని మేసలూన్ ప్రాంతంలోని బాధితురాలి ఇంట్లో ఈ హత్య జరిగింది. అయితే తనపై వచ్చిన అభియోగాల్ని నిందితుడు ఖండిస్తున్నాడు. హత్యకు సంబంధించిన సమాచారం అందుకోగానే ఫోరెన్సిక్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ప్రాంతం నుంచి ఫింగర్ ప్రింట్స్ని ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు సీఐడీ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. విచారణ సందర్భంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా మహిళతో అక్రమ సంబంధమే హత్యకు దారి తీసినట్లు నిందితుడు ఒప్పుకోగా, న్యాయస్థానంలో మాత్రం భిన్నమైన వాదనలు విన్పించాడు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్