భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం
- August 25, 2017
హైదరాబాద్: బాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రోడ్లన్ని వర్షపు నీళ్లతో నిండిపోయాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల దగ్గరికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. జూబ్లీహిల్స్,క్రిష్ణానగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







