'దర్పణం' సినిమా షూటింగ్ ప్రారంభం
- August 26, 2017
లవ్ పై ఎన్ని సినిమాలు తీసిన దాని వాల్యూ దానికే ఉంటుంది. అందుకే ప్రతి సినిమా ఇండస్ట్రీలో లవ్ బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు వస్తుంటాయి. టాలీవుడ్ లో మరో లవ్ స్టోరీ తెరకెక్కడానికి రెడీ గా ఉంది. కొత్త నటీనటుల తనిష్క్ రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా దర్పణం మూవీ రూపుదిద్దుకుంటుంది. వి. చిన శ్రీశైలం యాదవ్ ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ బ్యానర్పై వి. రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్ కుమార్ యాదవ్(వెంకట్ యాదవ్) ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







