'దర్పణం' సినిమా షూటింగ్‌ ప్రారంభం

- August 26, 2017 , by Maagulf
'దర్పణం' సినిమా షూటింగ్‌ ప్రారంభం

లవ్ పై ఎన్ని సినిమాలు తీసిన దాని వాల్యూ దానికే ఉంటుంది. అందుకే ప్రతి సినిమా ఇండస్ట్రీలో లవ్ బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు వస్తుంటాయి. టాలీవుడ్ లో మరో లవ్ స్టోరీ తెరకెక్కడానికి రెడీ గా ఉంది. కొత్త నటీనటుల తనిష్క్‌ రెడ్డి, అలెక్సియస్‌, సుభాంగి పంత్‌ హీరో హీరోయిన్లుగా దర్పణం మూవీ రూపుదిద్దుకుంటుంది. వి. చిన శ్రీశైలం యాదవ్‌ ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వి. రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌(వెంకట్‌ యాదవ్‌) ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com