'దర్పణం' సినిమా షూటింగ్ ప్రారంభం
- August 26, 2017
లవ్ పై ఎన్ని సినిమాలు తీసిన దాని వాల్యూ దానికే ఉంటుంది. అందుకే ప్రతి సినిమా ఇండస్ట్రీలో లవ్ బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు వస్తుంటాయి. టాలీవుడ్ లో మరో లవ్ స్టోరీ తెరకెక్కడానికి రెడీ గా ఉంది. కొత్త నటీనటుల తనిష్క్ రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా దర్పణం మూవీ రూపుదిద్దుకుంటుంది. వి. చిన శ్రీశైలం యాదవ్ ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ బ్యానర్పై వి. రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్ కుమార్ యాదవ్(వెంకట్ యాదవ్) ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









