హజ్ యాత్రీకుల కోసం 16,000 యూనిట్ల రక్తం
- August 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం హజ్ యాత్రీకుల కోసం 16,000 యూనిట్ల రక్తం, అలాగే బ్లడ్ ప్రోడక్ట్స్ని సిద్ధం చేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో పవిత్ర నగరాల్లో యాత్రీకులకు వైద్య చికిత్స అందించేందుకోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తుగా రక్తదాన శిబిరాల్ని ఏర్పాటు చేయడం, అవసరమైన చోట రక్తదాన శిబిరాల్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా రక్తాన్ని, అలాగే బ్లడ్ ప్రోడక్ట్స్ని అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెప్పారు. మక్కాలో 9 ఆసుపత్రులు, అరాఫత్లో 4, మినాలో 4 ఆసుపత్రులు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్తో యాత్రీకులకు వైద్య సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పదిహేడు రీజియన్లు, గవర్నరేట్లు, పబ్లిక్, ఐవేట్ మరియు మిలిటరీ సెక్టార్ నుంచి 27 భాగస్వాములు కలిపి మొత్తంగా 16,000 యూనిట్ల రక్తాన్ని సమీకరించడం జరిగింది. రెండు కార్లు, ఐదు టీమ్లు బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ కోసం వినియోగిస్తున్నారు. ఇవి అంబులెన్సులకు అదనం.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







