హజ్ యాత్రీకుల కోసం 16,000 యూనిట్ల రక్తం
- August 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం హజ్ యాత్రీకుల కోసం 16,000 యూనిట్ల రక్తం, అలాగే బ్లడ్ ప్రోడక్ట్స్ని సిద్ధం చేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో పవిత్ర నగరాల్లో యాత్రీకులకు వైద్య చికిత్స అందించేందుకోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తుగా రక్తదాన శిబిరాల్ని ఏర్పాటు చేయడం, అవసరమైన చోట రక్తదాన శిబిరాల్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా రక్తాన్ని, అలాగే బ్లడ్ ప్రోడక్ట్స్ని అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెప్పారు. మక్కాలో 9 ఆసుపత్రులు, అరాఫత్లో 4, మినాలో 4 ఆసుపత్రులు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్తో యాత్రీకులకు వైద్య సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పదిహేడు రీజియన్లు, గవర్నరేట్లు, పబ్లిక్, ఐవేట్ మరియు మిలిటరీ సెక్టార్ నుంచి 27 భాగస్వాములు కలిపి మొత్తంగా 16,000 యూనిట్ల రక్తాన్ని సమీకరించడం జరిగింది. రెండు కార్లు, ఐదు టీమ్లు బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ కోసం వినియోగిస్తున్నారు. ఇవి అంబులెన్సులకు అదనం.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









