టర్కీపోలీసులు చేపట్టిన ఆపరేషన్లో ఏడుగురు ఉగ్రవాదులు మృతి
- October 26, 2015
టర్కీలో ఆపరేషన్ ఐఎస్ కొనసాగుతున్నది. సోమవారం ఓ ఇంట్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు దాడిచేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతోపాటు ఏడుగురు ఉగ్రవాదులు హతమవగా, 12మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఆ దేశ ఉపప్రధాని నుమన్ కుర్తుల్మస్ తెలిపారు. ఇటీవల అంకారాలో జరిగిన మానవబాంబు దాడిలో 102మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టర్కీపోలీసులు చేపట్టిన ఆపరేషన్లో ఏడుగురు ఉగ్రవాదులు హతఓమైనట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







