టర్కీపోలీసులు చేపట్టిన ఆపరేషన్లో ఏడుగురు ఉగ్రవాదులు మృతి
- October 26, 2015
టర్కీలో ఆపరేషన్ ఐఎస్ కొనసాగుతున్నది. సోమవారం ఓ ఇంట్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు దాడిచేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతోపాటు ఏడుగురు ఉగ్రవాదులు హతమవగా, 12మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఆ దేశ ఉపప్రధాని నుమన్ కుర్తుల్మస్ తెలిపారు. ఇటీవల అంకారాలో జరిగిన మానవబాంబు దాడిలో 102మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టర్కీపోలీసులు చేపట్టిన ఆపరేషన్లో ఏడుగురు ఉగ్రవాదులు హతఓమైనట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







