60,000 బహ్రైన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించండి: ఆసుపత్రికి బహ్రైన్ న్యాయస్థానం ఆదేశం
- October 26, 2015
వైద్యంలో జరిగిన పొరబాటు వలన ఒక విదేశీ దంపతుల మగ శిశువు మెదడు దెబ్బతిన్న ఘటనలో ప్రైవేటు ఆసుపత్రిని, మహిళా వైద్యురాని కలిసి 60,000 బహ్రైన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించవలసిందిగా, బహ్రైన్ హై అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఆదేశించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ నివేదిక, సదరు మహిళా వైద్యురాలు గర్భవతి ఐన మహిళను ప్రసవం యొక్క రెండవ దశలో నాలుగు గంటల పాటు పట్టించుకోకుండా వదిలివేసిన పర్యవసానంగా ఆక్సీజన్ లోపం ఏర్పడి బిడ్డ మెదడు కణాలు దెబ్బతిన్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఆ బిడ్డ, దీర్ఘకాలిక సెరెబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతూ, శాశ్వత అంగవైకల్యానికి గురైనట్టు కూడా తెలియ వచ్చింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







