60,000 బహ్రైన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించండి: ఆసుపత్రికి బహ్రైన్ న్యాయస్థానం ఆదేశం
- October 26, 2015
వైద్యంలో జరిగిన పొరబాటు వలన ఒక విదేశీ దంపతుల మగ శిశువు మెదడు దెబ్బతిన్న ఘటనలో ప్రైవేటు ఆసుపత్రిని, మహిళా వైద్యురాని కలిసి 60,000 బహ్రైన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించవలసిందిగా, బహ్రైన్ హై అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఆదేశించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ నివేదిక, సదరు మహిళా వైద్యురాలు గర్భవతి ఐన మహిళను ప్రసవం యొక్క రెండవ దశలో నాలుగు గంటల పాటు పట్టించుకోకుండా వదిలివేసిన పర్యవసానంగా ఆక్సీజన్ లోపం ఏర్పడి బిడ్డ మెదడు కణాలు దెబ్బతిన్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఆ బిడ్డ, దీర్ఘకాలిక సెరెబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతూ, శాశ్వత అంగవైకల్యానికి గురైనట్టు కూడా తెలియ వచ్చింది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







