రాజస్థాన్లో 11 రోడ్ ప్రాజెక్టులకు నరేంద్ర మోడీ శంకుస్థాపన
- August 29, 2017
ఏళ్లకు ఏళ్లు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు... దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం లాంటివని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 15 వేల కోట్ల విలువైన 11 రోడ్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఇందులో 11 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చంబల్ బ్రిడ్జి కూడా ఉంది. కేవలం 300 కోట్లు ఖర్చయ్యే ఈ వంతెనను సైతం ఇన్నేళ్ల పాటు పెండింగ్లో ఉంచారని మోడీ మండిపడ్డారు. పనులు మొదలు పెట్టడమే కాదు.. సకాలంలో వాటిని పూర్తు చేయడం కూడా తమ లక్ష్యమేనని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టడం బీజేపీ వైఖరి కాదని మోడీ వెల్లడించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









