పీవీ సింధుని అభినందించిన కేసీఆర్
- August 30, 2017
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజతపతకం సాధించిన పీవీ సింధును.. సీఎం కేసీఆర్ అభినందించారు. కోచ్ గోపీచంద్తో కలిసి సింధు కేసీఆర్తో భేటీ అయ్యింది. గురుశిష్యులను ముఖ్యమంత్రి శాలువాలు కప్పి సన్మానించారు. వరల్డ్ చాంపియన్ షిప్లో కనబర్చిన అద్భుత ప్రతిభకు అభినందనలు తెలిపారు. స్వర్ణం కోల్పోయామని ఫీల్ కావద్దని... బెటర్ లక్ నెక్స్ట్ టైమ్.. ఆల్ ద బెస్ట్ అని విషెస్ తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







