పీవీ సింధుని అభినందించిన కేసీఆర్
- August 30, 2017
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజతపతకం సాధించిన పీవీ సింధును.. సీఎం కేసీఆర్ అభినందించారు. కోచ్ గోపీచంద్తో కలిసి సింధు కేసీఆర్తో భేటీ అయ్యింది. గురుశిష్యులను ముఖ్యమంత్రి శాలువాలు కప్పి సన్మానించారు. వరల్డ్ చాంపియన్ షిప్లో కనబర్చిన అద్భుత ప్రతిభకు అభినందనలు తెలిపారు. స్వర్ణం కోల్పోయామని ఫీల్ కావద్దని... బెటర్ లక్ నెక్స్ట్ టైమ్.. ఆల్ ద బెస్ట్ అని విషెస్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం









