రస్ అల్ఖైమాలోని ఫ్యాక్టరీ నుంచి పెద్దమొత్తంలో 'డస్ట్ స్ప్రెడ్'
- August 31, 2017
యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్, రస్ అల్ ఖైమాలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఆపరేషన్స్ని సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రాంతమంతటా విపరీతమైన డస్ట్ ఏర్పడిందనీ, దానికి కంపెనీ ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని పేర్కొంది. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ ప్రకటన చేసింది మినిస్ట్రీ. సాంకేతిక పరమైన సమస్య కారణంగా యూనియన్ సిమెంట్ ఫ్యాక్టరీ పెద్దమొత్తంలో డస్ట్ని స్ప్రెడ్ చేసిందని పేర్కొన్నారు. ఉన్నపళంగా తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ సంస్థకు తగిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఓవెన్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ - రస్ అల్ ఖైమా - డాక్టర్ సైఫ్ మొహమ్మద్ అల్ ఘాయిస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







