బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ బీహార్ వరద బాధితులకు రూ.25 లక్షలు సహాయం
- August 31, 2017
బీహార్లో వరదలు ముంచెత్తిన కారణంగా ప్రజలు తీప్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి
సహాయపడాలనే దృక్పదంతో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ఖాన్ ముందుకొచ్చారు. ఆయన బీహార్ ప్రజలకు రూ.25లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఇటీవల గుజరాత్, అసోం రాష్ట్రాల్లో వరద బాధితులకు కూడా రూ. 25 లక్షలు సహాయం చేశారు. గతంలో అమీర్ వరద బాధితులకు సహాయం చేయాలని అభిమానులను కోరుతూ ట్విట్టర్లో సందేశం పంపిన సంగతి అందరికి తెలిసిన విషయమే.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







