విజయ్ సేతుపతి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్‌‌గా 'పిజ్జా-2'

- September 01, 2017 , by Maagulf
విజయ్ సేతుపతి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్‌‌గా 'పిజ్జా-2'

తమిళ్ లో విజయ్ సేతుపతి నటించిన  'పురియత్ పుధీర్' తెలుగులో రిలీజ్ కానుంది. ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఈ సినిమాలో బాగా తెరకెక్కించారు. తెలుగులో పిజ్జా-2 పేరుతో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా గాయత్రి నటించింది. ఆద్యంతం ఉత్కంఠతో తెరకెక్కిన ఈ ఫిల్మ్   సైకలాజికల్ థ్రిల్లర్‌ జోనర్‌లో దర్శకుడు రంజిత్ జయకోడి రూపొందించగా... డీవీ సినీ క్రియేషన్స్ పతాకం పై నిర్మాత డి.వెంకటేష్ నిర్మాంచారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా త్వరలో తెలుగులో రిలీజ్ కానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com