విజయ్ సేతుపతి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్గా 'పిజ్జా-2'
- September 01, 2017
తమిళ్ లో విజయ్ సేతుపతి నటించిన 'పురియత్ పుధీర్' తెలుగులో రిలీజ్ కానుంది. ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఈ సినిమాలో బాగా తెరకెక్కించారు. తెలుగులో పిజ్జా-2 పేరుతో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా గాయత్రి నటించింది. ఆద్యంతం ఉత్కంఠతో తెరకెక్కిన ఈ ఫిల్మ్ సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో దర్శకుడు రంజిత్ జయకోడి రూపొందించగా... డీవీ సినీ క్రియేషన్స్ పతాకం పై నిర్మాత డి.వెంకటేష్ నిర్మాంచారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా త్వరలో తెలుగులో రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







