ప్రధాని మోదీకి కేసీఆర్ ఆహ్వానం
- October 27, 2015
కేంద్ర ప్రభుత్వ పథకాల మదింపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివేదిక సమర్పించారు. ఆయన మంగళవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నీతి ఆమోగ్ సబ్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఆయుత మహా చండీ యాగానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని కేసీఆర్ ఆహ్వానించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









