ఈద్ సెలవులలో బాణాసంచా విషయమై జాగ్రత్త, ఒమన్ పోలీసు హెచ్చరిక
- September 01, 2017
బాణాసంచా కొనుగోలు మరియు అమ్మకంపై పర్యవేక్షించేందుకు అదనపు చర్యలు చేపట్టినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ ఓ పి ) ప్రకటించింది. ఈద్ అల్-అధా విధానాలు మరియు ప్రజలు ప్రజా భద్రతకు హాని కలిగించే బాణాసంచా కొనుగోలుచేయరాదని అన్నారు. బాణాసంచాలను అదుపు చేయడానికి లేదా సుల్తానాట్ లో విక్రయించడానికి ఏ ప్రయత్నానైనా నియంత్రించడానికి అన్ని అధికారిక ప్రాంతాల్లో నిషేధిస్తూ సూచనలను ఆర్ ఓ పి జారీ చేసింది. ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రయత్నిస్తున్న వారిని న్యాయస్థానాలకు వారిని అప్పగించడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలను తీసుకొంటారు. ఈ విషయంలో, రాయల్ ఒమన్ పోలీస్ తల్లిదండ్రులను వారి పిల్లలను పర్యవేక్షించమని కోరారు. ఈ బాణాసంచా కొనుగోలు మరియు ఉపయోగించి ప్రమాదాల బారిన పడరాదని వారికి సలహా ఇవ్వాలని ఒక ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









