ఈద్ సెలవులలో బాణాసంచా విషయమై జాగ్రత్త, ఒమన్ పోలీసు హెచ్చరిక
- September 01, 2017
బాణాసంచా కొనుగోలు మరియు అమ్మకంపై పర్యవేక్షించేందుకు అదనపు చర్యలు చేపట్టినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ ఓ పి ) ప్రకటించింది. ఈద్ అల్-అధా విధానాలు మరియు ప్రజలు ప్రజా భద్రతకు హాని కలిగించే బాణాసంచా కొనుగోలుచేయరాదని అన్నారు. బాణాసంచాలను అదుపు చేయడానికి లేదా సుల్తానాట్ లో విక్రయించడానికి ఏ ప్రయత్నానైనా నియంత్రించడానికి అన్ని అధికారిక ప్రాంతాల్లో నిషేధిస్తూ సూచనలను ఆర్ ఓ పి జారీ చేసింది. ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రయత్నిస్తున్న వారిని న్యాయస్థానాలకు వారిని అప్పగించడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలను తీసుకొంటారు. ఈ విషయంలో, రాయల్ ఒమన్ పోలీస్ తల్లిదండ్రులను వారి పిల్లలను పర్యవేక్షించమని కోరారు. ఈ బాణాసంచా కొనుగోలు మరియు ఉపయోగించి ప్రమాదాల బారిన పడరాదని వారికి సలహా ఇవ్వాలని ఒక ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







