స్టోనింగ్ రిట్యుల్: కట్టుదిట్టమైన భద్రత
- September 02, 2017
మినా: సైతాన్ అనే రాయిని కొట్టేందుకు రాళ్ళను వినియోగించే ప్రక్రియలో భాగంగా గతంలో చోటు చేసుకున్న తొక్కిసలాటను దృష్టిలోపెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జమారాత్ బ్రిడ్జ్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. 2016లో ఇక్కడే పెను తొక్కిసలాట చోటుచేసుకుంది. 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు. హజ్ చరిత్రలోనే ఇది అతి పెద్ద దుర్ఘటన. ఈ నేపథ్యంలోనే 100,000 మంది భద్రతా సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. యాత్రీకులెవరికీ ఇబ్బందులు తలెత్తకుండా, తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో యాత్రీకులు ఒకేసారి గుమికూడటం, అదే సమయంలో రాళ్ళను సైతాన్ వైపు విసరడం ఈ క్రమంలో గలాటా చోటు చేసుకునే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







