యాన్బ, నజ్రాల్ పర్యటనకు ఇండియన్ కాన్సులర్ టీమ్
- September 04, 2017
సౌదీ అరేబియా :కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి చెందిన ఓ టీమ్, నజ్రాన్ మరియు అభాలో పర్యటించనుంది. అక్కడి తమ దేవస్తుల కోసం కాన్సులర్ సేవల్ని అందించే క్రమంలో ఈ పర్యటన జరుగుతోంది. నజ్రాన్లో సెప్టెంబర్ 8న నజ్రాన్ హోటల్లో భారతీయులకు అందుబాటులో ఉంటుంది. 8 గంటల నుంచి 12 గంటల వరకు, 12 గటల నుంచి 19 గంటల వరకు కాన్సుల్ సేవలు అందిస్తారు టీమ్ సభ్యులు. యాన్బులో సెప్టెంబర్ 8న విఎఫ్ఎస్ గ్లోబల్ షాప్ నెంబర్3, హిగ్గి సెంటర్, కింగ్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్, ఎల్ఫలెహ్ స్పోర్ట్స్ హౌస్ ఎదురుగా అందుబాటులో ఉంటుంది 8 గంటల నుంచి 12 గంటల వరకు, 13 గంటల నుంచి 18 గంటల వరకు కాన్సుల్ సేవలను అందిస్తారు.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









