యాన్బ, నజ్రాల్ పర్యటనకు ఇండియన్ కాన్సులర్ టీమ్
- September 04, 2017
సౌదీ అరేబియా :కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి చెందిన ఓ టీమ్, నజ్రాన్ మరియు అభాలో పర్యటించనుంది. అక్కడి తమ దేవస్తుల కోసం కాన్సులర్ సేవల్ని అందించే క్రమంలో ఈ పర్యటన జరుగుతోంది. నజ్రాన్లో సెప్టెంబర్ 8న నజ్రాన్ హోటల్లో భారతీయులకు అందుబాటులో ఉంటుంది. 8 గంటల నుంచి 12 గంటల వరకు, 12 గటల నుంచి 19 గంటల వరకు కాన్సుల్ సేవలు అందిస్తారు టీమ్ సభ్యులు. యాన్బులో సెప్టెంబర్ 8న విఎఫ్ఎస్ గ్లోబల్ షాప్ నెంబర్3, హిగ్గి సెంటర్, కింగ్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్, ఎల్ఫలెహ్ స్పోర్ట్స్ హౌస్ ఎదురుగా అందుబాటులో ఉంటుంది 8 గంటల నుంచి 12 గంటల వరకు, 13 గంటల నుంచి 18 గంటల వరకు కాన్సుల్ సేవలను అందిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







