అబుదాబీ రాఫెల్: 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- September 07, 2017
యూఏఈ: భారతీయ వలసదారుడు మానెకుడి వార్కె మాథ్యూ, రాఫెల్లో 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. మానెకుడి, సూపర్ 7 సిరీస్ 183లో 024039 టిక్కెట్ని కొనుగోలు చేశారు. ఆ నంబర్కి బంపర్ ప్రైజ్ తగలడంతో మానెకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరో ఆరుగురు భారతీయులు, ఒక ఎమిరేటీ కూడా బహుమతుల్ని గెల్చుకున్నారు. వీరిలో ఒక్కొక్కరికి 100,000 దిర్హామ్ల బహుమతి దక్కింది. గత నెలలో భారతీయ వలసదారుడు కృష్ణంరాజు తోకచిచు, 5 మిలియన్ దిర్హామ్ల రఫెల్ డ్రా గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









