అబుదాబీ రాఫెల్: 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- September 07, 2017
యూఏఈ: భారతీయ వలసదారుడు మానెకుడి వార్కె మాథ్యూ, రాఫెల్లో 7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. మానెకుడి, సూపర్ 7 సిరీస్ 183లో 024039 టిక్కెట్ని కొనుగోలు చేశారు. ఆ నంబర్కి బంపర్ ప్రైజ్ తగలడంతో మానెకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరో ఆరుగురు భారతీయులు, ఒక ఎమిరేటీ కూడా బహుమతుల్ని గెల్చుకున్నారు. వీరిలో ఒక్కొక్కరికి 100,000 దిర్హామ్ల బహుమతి దక్కింది. గత నెలలో భారతీయ వలసదారుడు కృష్ణంరాజు తోకచిచు, 5 మిలియన్ దిర్హామ్ల రఫెల్ డ్రా గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







