3 శాతంకు మించి ప్రైవేట్ పాఠశాలలు ఫీజు పెంచరాదు - కువైట్
- September 07, 2017
కువైట్ : 2017/2018 విద్యా సంవత్సరంకు సంబంధించి పాఠశాలల్లో విద్యా రుసుము యొక్క పెరుగుదల కేవలం మూడు శాతం మించి పెంచరాదని విద్య మరియు ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ ముహమ్మద్ అల్ ఫేరేస్ పేర్కొన్నారు. అన్నారు. మంత్రివర్గ నిర్ణయం ద్వారా మాత్రమే ప్రైవేట్ పాఠశాలలు ఫీజు పెంచడానికి అనుమతిస్తుంది ఈ శాసనాలను ఉల్లంఘించలేదని నిర్ధారించడానికి ఈ మూడు శాతం ఫీజు పెంచకుండా ఆయా పాఠశాలలపై కఠినంగా పర్యవేక్షించాలని ఆయన పేర్కొన్నారు. అధీకృత మూడు శాతం రుసుము చెల్లింపు కంటే ఎక్కువ చెల్లించాలని అడిగినప్పుడు తల్లిదండ్రులు ప్రైవేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని సంప్రదించడానికి హక్కు కలిగి ఉన్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







