కువైట్ లో ముగిసిన మధ్యాహ్న పని నిషేధం
- September 08, 2017
కువైట్ : వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యకాలంలో పని నిషేధం అమలు ఆగస్టు 31 వ తేదీతో ముగిసినట్లు మానవ వనురుల సంస్థ ప్రకటించింది. తీవ్రమైన వేసవి అనంతరం సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి సాధారణ రీతిలోనే ఇక పని గంటలు తిరిగి ప్రారంభించేందుకు కార్మికులు అనుమతించబడ్డారు. కార్మికులు ఆరోగ్యాన్ని పరిగణన లోనికి తీసుకొని ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాల్లోని నిర్మాణ ప్రదేశాల్లో ఎండలలో పని కార్మికుల పని చేయడం నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లో కార్మికులతో తీవ్రమైన ఎండలలో బలవంతంగా పనిచేయడం లేదని నిర్ధారించడానికి మానవ వనురుల సంస్థ తనిఖీ అధికారులను నియమించింది. అన్ని గవర్నరీలలో తనిఖీ బృందాలు వివిధ పని ప్రదేశాలలో పర్యవేక్షించాయని ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉన్నారని మరియు అలాగే పని నిషేధం ఉల్లంఘించినవారికి హెచ్చరిక నోటీసులు అందించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







