రాజమౌళి కు అక్కినేని పురస్కారం
- September 08, 2017
'బాహుబలి' సృష్టికర్త రాజమౌళి మరో అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు పేరుమీద ఆయన స్మారకార్థం కుటుంబీకులు ఏటా ఇచ్చే అవార్డు ఈసారి రాజమౌళి వశం కానుంది.
సెప్టెంబర్ 17న ఈ పురస్కార ప్రదానం జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాజమౌళికి 'అక్కినేని' స్మారక అవార్డు ఇవ్వనున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







