ప్రవాస భారత ఇంజనీర్ కువైట్ లో మృతి

- September 11, 2017 , by Maagulf
ప్రవాస భారత ఇంజనీర్ కువైట్ లో మృతి

కువైట్: ప్రవాసీయ భారత ఇంజనీర్  అబ్దుల్ ఖదర్ కువైట్ లో ఆకస్మికంగా మరణించాడు. ఆయన ముష్రిఫ్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. కేరళకు చెందిన 57 ఏళ్ల అబ్దుల్ ఖదర్ గత 25 సంవత్సరాలుగా కువైట్లో పని చేస్తున్నాడు. ఆయనకు  భార్య షీబా, సలీల్, సుహిల్, అమీన్, అహ్మద్, అబ్దుల్లాలు ఉన్నారు.ఆయన చనిపోవడానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com