ప్రవాస భారత ఇంజనీర్ కువైట్ లో మృతి
- September 11, 2017
కువైట్: ప్రవాసీయ భారత ఇంజనీర్ అబ్దుల్ ఖదర్ కువైట్ లో ఆకస్మికంగా మరణించాడు. ఆయన ముష్రిఫ్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. కేరళకు చెందిన 57 ఏళ్ల అబ్దుల్ ఖదర్ గత 25 సంవత్సరాలుగా కువైట్లో పని చేస్తున్నాడు. ఆయనకు భార్య షీబా, సలీల్, సుహిల్, అమీన్, అహ్మద్, అబ్దుల్లాలు ఉన్నారు.ఆయన చనిపోవడానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది









