కువైట్ ను సందర్శించనున్న భారత మంత్రి 20 వ తేదీన కమ్యూనిటీ సమావేశం

- September 11, 2017 , by Maagulf
కువైట్ ను సందర్శించనున్న భారత మంత్రి  20 వ తేదీన కమ్యూనిటీ సమావేశం

కువైట్: భారతదేశం, కువైట్ మధ్య 3 వ సంయుక్త మంత్రుల సమావేశానికి హాజరు కావడానికి ఈ నెల 19 మరియు 20 వ తేదీలలో విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి ఎం.జె. అక్బర్ కువైట్ ను సందర్శించనున్నారు. ప్రస్తుతం జరగనున్నమూడో మంత్రివర్గ సమావేశం, 9 సంవత్సరాల విరామం తరువాత, సెప్టెంబరు 20, 2017 న కువైట్ లో  జరుగనుంచి . 20 వ సాయంత్రం 4:30 గంటలకు, ఇండియన్ ఎంబసీ ఆడిటోరియంలో భారతీయుల సమావేశంలో మంత్రి సమావేశమవుతారు. వివిధ సమాజ సంస్థల నాయకులు మంత్రితో సంప్రదింపుల కొరకు హాజరు కావాలని నిర్వాహుకులు  ఆహ్వానిస్తున్నారు. కువైట్ లో భారత రాయబారి శ్రీ  సునీల్ జైన్ మాట్లాడుతూ ఇండియన్స్ ఇన్ కువైట్.కామ్ ద్వారా ప్రజలకు ఈ సందర్భంగా మంత్రిని  సంప్రదించవచ్చు. సమాజంలోని సభ్యులు కూడా కువైట్లోని భారతీయ ప్రవాసుల ఇబ్బందులు / సమస్యలు / గూర్చి విన్నవించవచ్చు  ఇది రాయబార కార్యాలయానికి ముందుగా  దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ  అజెండాలో పాల్గొనవచ్చు కువైట్ లో  భారత్, కువైట్ల మధ్య జరిగే  వివిధ ద్వైపాక్షిక సమస్యలు ఉన్నాయి.గత ఏడాది విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి జనరల్ వి.కె. సింగ్ కువైట్ సందర్శించి, వివిధ కమ్యూనిటీ సమస్యలను చర్చించారు. మంత్రి ఎం.జె. అక్బర్ సైతం వచ్చే వారం  కువైట్ వైపు వివిధ అంశాలపై చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com