గవర్నమెంట్ ఉద్యోగులకు తీపికబురు
- September 12, 2017
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులు, పింఛనుదారులకు జులై 1 నుంచి ఒక శాతం అదనపు డీఏ ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మంత్రివర్గ నిర్ణయాలు..
* ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట- రణస్థలం జాతీయ రహదారిని రూ.1423 కోట్లతో రూ.54 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం.
* ప్రైవేటు రంగ ఉద్యోగులకు గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని సవరించేందుకు రూపొందించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆమోదం
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







