గవర్నమెంట్ ఉద్యోగులకు తీపికబురు
- September 12, 2017
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులు, పింఛనుదారులకు జులై 1 నుంచి ఒక శాతం అదనపు డీఏ ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మంత్రివర్గ నిర్ణయాలు..
* ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట- రణస్థలం జాతీయ రహదారిని రూ.1423 కోట్లతో రూ.54 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం.
* ప్రైవేటు రంగ ఉద్యోగులకు గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని సవరించేందుకు రూపొందించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆమోదం
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









