దేవాలయ అర్చకులకు, ఉద్యోగులకు శుభవార్త
- September 15, 2017
రాష్ట్రంలోని దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నవంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే మరో 3 వేల దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం పథకం అమలు చేసేందుకు అంగీకరించింది. అంతేగాక దేవాలయాల నిర్వహణ సంబంధమైన అంశాల పర్యవేక్షణకు కొత్తగా ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







