ఏ.పి ముఖ్యమంత్రి చైర్మన్గా వున్న 'ఏపీఎన్ఆర్టీ' పాలకమండలి సమావేశం
- September 16, 2017
అమరావతి: ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాంప్ఆఫీసులో ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు(ఏపీఎన్ఆర్టీ) పాలకమండలి తొలి సమావేశం ముఖ్యమంత్రి చైర్మన్గా వున్న ఏపీఎన్ఆర్టీ పాలకమండలి సమావేశంలో మైగ్రేషన్ పాలసీకి ఆమోదం మైగ్రేషన్ పాలసీలో భాగంగా ప్రవాసాంధ్ర హెల్ప్లైన్, ప్రవాసాంధ్ర భరోసా, ప్రవాసాంధ్ర సహాయ నిధి ఏపీఎన్ఆర్టీ సభ్యులుగా చేరే అందరికీ ‘ప్రవాసాంధ్ర భరోసా’ కింద బీమా ఉపాధి కోల్పోయే వారిని తక్షణం ఆదుకునేలా ప్రవాసాంధ్ర సహాయ నిధి ఏర్పాటు మైగ్రేషన్ పాలసీ అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఏడాది రూ. 40 కోట్ల కేటాయింపు. తక్షణం రూ. 20 కోట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువాళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం హర్యానా తరహాలో పీఎన్ఆర్టీల కోసం స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ జోన్, ప్రత్యేక సెల్ ఏర్పాటుపై అధ్యయనం : ముఖ్యమంత్రి తెలుగుజాతి గురించి ప్రపంచమంతా తెలిసేలా కూచిపూడిని ప్రోత్సహిస్తూ, తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఆలయాలను వివిధ దేశాల్లో నిర్మించాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు 32 ఐటీ కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పిన పీఎన్ఆర్టీ సభ్యులు, 3,090 మందికి ఉద్యోగాల కల్పన వచ్చే నెల రోజుల్లో మరో 21 ఐటీ కంపెనీలను ఏర్పాటు నున్న ఏపీఎన్ఆర్టీ సభ్యులు, మరో 3,390 మంది ఉద్యోగావకాశాలు అమరావతిలో ఏపీఎన్ఆర్టీ నిర్మించే ఐకానిక్ బిల్డింగ్ ఆకృతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







