తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్
- September 16, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, లండన్లో జరిగిన తీవ్రవాద దాడిని ఖండించింది. అమాయకుల ప్రాణాల్ని బలితీసుకుంటున్న తీవ్రవాదాన్ని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండిస్తోందని బహ్రెయిన్ పేర్కొంది. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి బహ్రెయిన్ ఓ లేఖను పంపింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బహ్రెయిన్, ప్రపంచంతో కలిసి ముందడుగు వేస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









