తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్
- September 16, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, లండన్లో జరిగిన తీవ్రవాద దాడిని ఖండించింది. అమాయకుల ప్రాణాల్ని బలితీసుకుంటున్న తీవ్రవాదాన్ని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండిస్తోందని బహ్రెయిన్ పేర్కొంది. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి బహ్రెయిన్ ఓ లేఖను పంపింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బహ్రెయిన్, ప్రపంచంతో కలిసి ముందడుగు వేస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







