తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్
- September 16, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, లండన్లో జరిగిన తీవ్రవాద దాడిని ఖండించింది. అమాయకుల ప్రాణాల్ని బలితీసుకుంటున్న తీవ్రవాదాన్ని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండిస్తోందని బహ్రెయిన్ పేర్కొంది. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి బహ్రెయిన్ ఓ లేఖను పంపింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బహ్రెయిన్, ప్రపంచంతో కలిసి ముందడుగు వేస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







