మణిరత్నం ముల్టీస్టార్రర్ చిత్రం.!
- September 16, 2017
కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చేమో కానీ... ఆయన ఆలోచనలు ఎప్పుడూ హిట్టే. అందుకే సినిమాలు వసూళ్ల వర్షం కురిపించకపోయినా... సినిమాల కాన్సెప్ట్లు కిర్రాక్ ఉంటాయి. బడ్జెట్ లెక్కలేసుకోకుండా సినిమాలు తీసే మణిరత్నం కొత్త సినిమా కోసం భారీ బడ్జెట్ను కేటాయించారు. అంతేకాదు భారీ తారాగణం కూడా సిద్ధమైంది. 'చెలియా' తర్వాత తెరకెక్కించబోయే సినిమా వివరాలను మణిరత్నం ట్విటర్ ద్వారా వెల్లడించారు. మల్టీస్టారర్గా తెరకెక్కనున్న ఈ సినిమా మద్రాస్ టాకీస్ పతాకంపై రూపొందుతోంది. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ ఛాయాగ్రాహకుడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతులు చేపడతారు. వచ్చే జనవరిలో సినిమా పట్టాలెక్కుతుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







