పార్కింగ్ టిక్కెట్ ఫోర్జరీ
- September 19, 2017
బ్యాంక్ క్లీనర్పై పార్కింగ్ టిక్కెట్ ఫోర్జరీ కేసు నమోదు చేశారు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఈ కేసు విచారణ చేపట్టింది. 30 ఏళ్ళ బంగ్లా దేశీ వ్యక్తి, పార్కింగ్ టైమ్ని 10.22 నిమిషాల నుంచి 12.22 నిమిషాల వరకు పొడిగించేందుకుగాను ట్యాంపరింగ్కి పాల్పడుతున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆగస్ట్ 8న ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్గా ఆ క్లీనర్ ద్వారా పార్కింగ్ టిక్కెట్ని తీసుకోవడం జరుగుతోందనీ, అయితే ఓసారి తన పార్కింగ్ టిక్కెట్ ట్యాంపరింగ్కి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విషయం వెలుగు చూసిందని తెలిపారు ఓ మహిళా బ్యాంకు ఉద్యోగి. టైమ్ పెంచడం కోసం ట్యాంపరింగ్ చేసిన మాట వాస్తవమేనని నిందితుడు విచారణలో అంగీకరించాడు.
తాజా వార్తలు
- రేపే ఏపీకి ప్రధాని మోదీ..
- సెర్బియా పర్యటన ముగించుకుని యూఏఈ అధ్యక్షుడు స్వదేశానికి తిరుగు ప్రయాణం
- మారనున్న విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు!
- ఏపీకి రిలయన్స్ సరికొత్త సంచలనం..
- ఆగస్టు నెలకు యూఏఈలో కొత్త ఇంధన ధరలు ప్రకటింపు..
- బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!
- సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!
- కువైట్లో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ..!!
- మస్కట్లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్కు విమానాలు రద్దును పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!







