బెజవాడలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం
- September 20, 2017
విజయవాడలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు కావడంతో ఇవాళ అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజల అనంతరం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారు రోజుకొక్క రూపంలో దర్శనమివ్వనున్నారు. నేడు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా బెజవాడ కనకదుర్గ భక్తులను అనుగ్రహించనుంది. శైలపుత్రిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







