బెజవాడలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం
- September 20, 2017
విజయవాడలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు కావడంతో ఇవాళ అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజల అనంతరం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారు రోజుకొక్క రూపంలో దర్శనమివ్వనున్నారు. నేడు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా బెజవాడ కనకదుర్గ భక్తులను అనుగ్రహించనుంది. శైలపుత్రిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







